Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భీమిలి అభివృద్ధి కి మలుపు అంటూ ఇంటింట ప్రచారం లో జగన్

విశాఖ జిల్లా, విశాలాంధ్ర ఆనందపురం

భీమీలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలుతో ఎన్నికలు ప్రచారం లో పాల్గొని తర్లువాడ లో యంపి అభ్యర్థి బొత్సా ఝాన్సీ గారి వెంట నడిచిన ఇల్లాపు వెంకట్ జగన్ భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి గెలుపుకోసం విశాఖ జిల్లా యువజన విభాగం ప్రదాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ తర్లువాడ – పాలవలస పంచాయతీ లలో ఎన్నికలు ప్రచారం లో బాగంగా 11వ రోజు కూడా ఇంటింటా తిరిగి మహిళలకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 5ఏళ్ళు లో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన కోసం వివరించి ఆయన మళ్ళీ వస్తేనే ఈ మరిన్ని మంచి సేవలు సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన వలనే పేదలకు బుడుగు బలహీనుల వర్గాల వారి మరింత న్యాయం జరుగుతుందని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే భీమిలి లో ప్యాన్ గుర్తు పై ఓటేసి మూడోసారి ముచ్చటగా యంయల్ఏ గా అవంతి ని గెలిపించాలని ఓటు ను అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img