రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా కంబాల రాజావర్ధన్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించారు.కంబాల రాజావర్ధన్ రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గా టికెట్ రావడం తో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేసారు. కంబాల రాజావర్ధన్ తో రాజాం లో త్రీ ముఖ పోటీ తో ఎలక్షన్ రసవత్తరం గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు చర్చించు
కుంటున్నారు.