Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఏపీలో ఏ సమయంలోనైన ఎన్నికలు రావచ్చు : రామ్మోహన్‌ నాయుడు

రాష్ట్రంలో ఏ సమయంలోనైన ఎన్నికలు రావచ్చునని ఎంపీ రామ్మోన్‌ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ సిద్దంగా ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి టీడీపీకి 151 సీట్లకుపైగా రావాలన్నారు. తెలుగు దేశం జెండా చూస్తే వైఎస్సార్‌ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలన్నారు. మనం భయపడే రోజులు పోయాయని, జగన్మోహన్‌ రెడ్డి భయపడే రోజులు వచ్చాయన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో అవమానించినా ధీటుగా ఎదుర్కొంటున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img