Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ పొడగింపు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్‌ కర్ఫ్యూను పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ అమల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img