Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చెయ్యండి

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు

విశాలాంధ్ర – శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి పార్లమెంట్ అభివృద్ధి పథకం నిధుల కింద అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నానని, ఇంజినీరింగ్ అధికారులు సకాలంలో పనులు చేపట్టి ప్రగతిబాటలో శ్రీకాకుళం జిల్లా పయనించేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు కోరారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎంపీ సారధ్యంలో వివిధ శాఖల అధికారులతో ఎంపీ లాడ్స్ వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో గడిచిన ఐదేళ్లలో 345పనులు 25కోట్ల రూపాయలతో చేపట్టామని స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ల లో మరో 10కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరిపించటానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ, ఎంపీ నిధుల వినియోగంలో శ్రద్ధ, చొరవ చూపాలని కోరారు. ఎంపీ నిధులు సకాలంలో వ్యయం చేయటంలో సీతంపేట ఐటీడీఏ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ప్రధమ స్థానంలో ఉందని, ఇదే ఒరవడిలో మిగిలిన శాఖలు ముందుకు వెళ్లాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. మందస మండలంలో కొంతమంది రాజకీయ నేతలు ఎంపీ నిధులు వినియోగంలో అడ్డుతగులుతున్నారని, ఇది తగదని ఇప్పిటికైనా ఇట్లాంటి ప్రగతి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి ప్రసన్నలక్ష్మీ, వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img