Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంపై.. ఈడీ విచారణ

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులు ఈడీ ఎదుట హాజరయ్యారు. స్కాంపై మనీ లాండరింగ్‌ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణను విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అదేవిధంగా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలోనే ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img