Friday, May 3, 2024
Friday, May 3, 2024

కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌.. సత్తా చాటిన త్రివిధ దళాలు

కర్తవ్య పథ్‌లో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతాకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలుత ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి దంపతులు, ప్రధాని నరేంద్రం మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతే అల్‌సీసీ హాజరయ్యారు. పరేడ్‌లో ఈ ఏడాది ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆయుధాలు ప్రదర్శించారు. అంతేకాకుండా తొలిసారి పరేడ్‌లో ఈజిప్ట్‌ ఆర్మీ కూడా పాల్గొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img