Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పాదయాత్ర పని వాళ్లకు బట్టల పంపిణీ

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న యువ గళం పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజలు మరియు పనివాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తున్నందున గురువారం శ్రీరామనమి సందర్భాన్ని పురస్కరించుకొని పాదయాత్రలో పని వాళ్లకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత దాదాపు 200 మందికి బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఎంత కష్టపడి పని చేస్తున్నందున నారా లోకేష్ బాబుకి వెన్నంటి ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనిలో రాజీకి లేకుండా కష్టపడి పని చేస్తున్నందున వారి శ్రమను గుర్తించి ఒక చిన్న కానుక అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img