ముంబై: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ పరికరాల బ్రాండ్లో అగ్రగామిగా ఉన్న ఓపో భారతదేశంలో దాని రెనో సిరీస్లో సరికొత్త జోడిరపులను విడుదల చేసింది. నాలుగు సంవత్సరాల వరకు నిలిచే బ్యాటరీల కోసం బీహెచ్ఈ, వేగవంతమైన ఛార్జింగ్కు సూపర్వూక్ నేపథ్యంలో సాఫీగా 40G యాప్స్ నడిపేందుకు డైనమిక్ కంప్యూటింగ్ ఇంజిన్ వంటి ఓపో సాంకేతిక ఇన్నోవేషన్స్తో రెనో 10ప్రోG 5జీ, రెనో10 ప్రో 5జీ, రెనో 10 5జీతో వస్తున్నాయి. రూ. 54,999,రూ 39,999 వద్ద ధరగా రెనో 10ప్రోG 5జీ, రెనో10 ప్రో 5జీ ఫోన్లును నిర్ధారించారు. ఓపో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా మాట్లాడుతూ, ఓపో సాంకేతిక పురోగతి సరిహద్దులను ముందుకు తీసుకువెళుతోందని, పరిశ్రమలో ప్రముఖ ఆవిష్కర్తగా స్థిరపడిరదని తెలిపారు. జులై 13 నుంచి ఇవి అమ్మకానికి సిద్ధంగా వుంటాయి.