Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

ఎంపీపీ అనూష దేవి. సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు పుష్పలత.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): – క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక వికాసానికి దోహద పడతాయని స్థానిక ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. మండలంలోని పెదబరడ పంచాయతీ కేంద్రంలో బుధవారం సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు దురియా పుష్పలతతో కలిసి ఆమె క్రికెట్ మెగా టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలతో మన్యంలో గిరి యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్ మెగా టోర్నమెంట్ లో గిరి యువత కనబరిచిన ప్రతిభ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఈ క్రీడలలో విజయం సాధించిన విజేతలకు ప్రధమ బహుమతిగా 20వేల రూపాయల నగదును దురియా హేమంత్ కుమార్, పుష్పలత దంపతులు, ద్వితీయ బహుమతిగా పదివేల రూపాయల నగదును ఎంపీపీ అనూష దేవి, ప్రథమ బహుమతి షీల్డ్ ను ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, ద్వితీయ బహుమతి షీల్డ్ ను ఉద్యోగులు అందజేయనున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ జల్లి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img