హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ కీర్తిలాల్స్ ‘బంధన్’ పేరుతో సరికొత్త వెడ్డింగ్ కలెక్షను ప్రారంభించింది. నగరంలోని స్టోర్లో ప్రారంభం సందర్భంగా కీర్తిలాల్స్ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ సూరజ్ శాంత కుమార్ మాట్లాడుతూ వివాహం సందర్భంగా ధరించే ప్రత్యేక వజ్రాభరణాల కలెక్షన్ తమ వద్ద సూక్ష్మంగా రూపొందిందన్నారు. ‘బంధన్’’ నిశ్చితార్థం, మెహంది, సంగీత్ నుండి పెళ్లి రిసెప్షన్ వరకు వధువు ప్రత్యేక ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి చాలా సూక్ష్మంగా తీర్చిదిద్దబడిరదన్నారు. ఈ కలెక్షన్లోని ప్రతీ భాగం కీర్తిలాల్ను వర్ణించే కళాత్మకత అంకితభావాన్ని కలిగి ఉంటుందన్నారు. ‘బంధన్’ కలెక్షన్ నేటి అధునాతన వినియోగదారుల విభిన్న అభిరుచులు ప్రాధాన్యతలను అందిస్తూ, సమకాలీన డిజైన్తో కలకాలం అధునాతనతను మిళితం చేయడంలో కీర్తిబాల్స్ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.