Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

ప్రారంభమైన జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని జనసేన పార్టీ నూతన కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ కార్యక్రమాన్ని వారి సభ్యత్వంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేయాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలని తెలిపారు. క్రీయా శీలక వాలంటీర్స్ ఈ సభ్యత్వ కార్యక్రమంలో చురుకుగా పనిచేయాలని తెలిపారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వలన ఐదు లక్షల రూపాయల ప్రమాద జీవిత బీమా సౌకర్యంతో పాటు 50 వేల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img