ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు. ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు.
శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ – అచ్చెన్నాయుడు
విజయనగరం – వంగలపూడి అనిత
విశాఖపట్నం -బాలవీరాంజనేయ స్వామి
అనకాపల్లి – కొల్లు రవీంద్ర
అల్లూరి సీతారామరాజు జిల్లా – గుమ్మడి సంధ్యారాణి
కాకినాడ – నారాయణ
కర్నూలు, తూర్పు గోదావరి జిల్లా – నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా – నాదెండ్ల మనోహర్
పశ్చిమ గోదావరి, పల్నాడు – గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్ జిల్లా – సత్యకుమార్
కృష్ణా జిల్లా – వాసంశెట్టి సుభాష్
గుంటూరు – కందుల దుర్గేష్
ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు – ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల – పయ్యావుల కేశవ్,
సత్యసాయి, తిరుపతి – అనగాని సత్యప్రసాద్
అనంతపురం – టీజీ భరత్
సత్యసాయి జిల్లా – బాపట్ల – పార్ధసారధి
కడప – సవిత
చిత్తూరు – రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య – బీసీ జనార్ధన్ రెడ్డి