Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతిభా పురస్కారాలతో చదువులో మరింత విజయాన్ని సాధించండి…

తొగట వీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండారు ఆదినారాయణ,శంకర యుగంధర్
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులు చదువులో మరింత ముందుకు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తోకటవీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు బండారు ఆదినారాయణ, కార్యదర్శి శంకర యుగంధర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో తొగట కులస్తులైన పదవ తరగతి విద్యార్థులు మంచి ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా పురస్కారాల, అవార్డుల అభినందన సభను ఏర్పాటు చేశారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ చదువులో ఒక లక్ష్యంతో ముందుకు వెళితే అపజయాలు ఉండవని, తాము ఇచ్చే ఈ పురస్కారాల నగదుతో మరింత చదువుకు పదును పెట్టాలని తెలిపారు. నేటి సమాజంలో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మొదటి ర్యాంకు పదివేల రూపాయల ప్రకారం ఇద్దరికీ, అలాగే రెండవ ర్యాంక్ లో ఉన్నవారికి 6000 ప్రకారం 22 మందికి, మూడవ ర్యాంకు లో 5000 రూపాయల ప్రకారం 14 మందికి, పురస్కార అవార్డుతో పాటు నగదు, ప్రశంసా పత్రములను అందజేయడం జరిగిందన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు దాసరి మంజునాథ్, మాయకుంట్ల సత్యనారాయణ, గట్టు నాగభూషణం, బంధనాదం వెంకటరమణ, నీలూరు సత్యనారాయణ,చట్ట భాస్కర నారాయణ, పామిశెట్టి వెంకటేష్, బీరే శ్రీరాములు, పూజారి నారాయణ,దాసరి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img