Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జీవో నెంబర్ ఒకటిని రద్దు పై ధర్నాలో అనంత సిపిఐ నాయకులు

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : విజయవాడ లో జీవో నెంబర్ ఒకటి రద్దు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ నాగేశ్వరరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు , కాంగ్రెస్ ,నాయకులు తెలుగుదేశం నాయకులు ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్ ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళ నాయకురాలు భారీగా కదిలి వచ్చారుప్రజాసంఘాల నాయకులు సిపిఐ ఎంఎల్ నాయకులు ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కార్యదర్శి, నీళ్లపాల రామకృష్ణ, మొత్తం అందర్నీ అరెస్ట్ చేసి కృష్ణవంక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img