Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీబీ జైనబ్బి దర్గా అభివృద్ధి కి
రూ.3.50 లక్షల విరాళం

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో వెలిసిన బీబీ జైనబ్బి అమ్మ వారి దర్గా అభివృద్ధి కి ఎమ్మెల్సీ వై.శివరామరెడ్డి మరియు ఆయన తనయుడు వైఎస్ఆర్సిపి పార్టీ యువ నేత వై. భీమరెడ్డి రూ.3.50 లక్షల నగదును విరాళంగా ప్రకటించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఆదేశాలతో వైసీపీ నాయకులు ఆకుర నాగరాజు. మైనార్టీ నాయకులు జీఎంఎస్ ఫయాజ్. మైను తదితరులు దర్గా కమిటీ అధ్యక్షుడు చాబాల అల్లాబకాష్ కు నగదు ను అందజేశారు.దర్గా యొక్క అభివృద్ధికి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి యువనేత భీమ్ రెడ్డి ఆర్థిక సహాయం చేయడం పట్ల దర్గా అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img