Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు

ఎంఈఓ సుధాకర్ నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 22వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉందని ఎంఈఓ సుధాకర్ నాయక్ బుధవారం పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు జూన్ రెండవ తేదీ నుండి పదవ తేదీ వరకు నిర్వహిస్తారని, పరీక్ష సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషముల వరకు ఉంటుందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల ప్రధానాచార్యులు ఫెయిల్ అయిన విద్యార్థులతో సకాలంలో పరీక్ష ఫీజును చెల్లించుకునేలా కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img