Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదవ తరగతి ఫలితాల్లో సాయిబాబా విద్యానికేతన్ హవా…

విశాలాంధ్ర -తనకల్లు : తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో గత సంవత్సరాలుగా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సాయిబాబా విద్యానికేతన్ స్కూల్లో పదవ తరగతి ఫలితాల్లో నూటికి నూరు శాతంపది సార్లు సాధించి హవా కొనసాగిం
చింది.పదవ తరగతి పరీక్షల్లో 23 మంది పాల్గొనగా 23 మంది పాసై నూరు శాతం ఫలితాలు సాధించింది. బి. సమీరా 567 మార్కులతో మొదటి స్థానంలోనిలువగా 545 మార్కులతో వైష్ణవి, 531 మార్కులతో శాలిని ఇలా దాదాపు పదిమంది 500 మార్కులు పైగా సాధించారు. బాగా చదివి అత్యంత ఫలితాలు సాధించిన ఆణిముత్యాలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నసీబ్ జాన్ కృతజ్ఞతలతో పాటు ఆశీస్సులు అందించి స్వీట్లు తినిపించారు మా పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి విద్యార్థులు బాగా చదివి పాఠశాల తో పాటు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img