Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ సమస్య లేదు : బొత్స


రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్‌ సమస్య లేదని, కావాలంటే గ్రామాల్లోకి వెళదాం రండని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి మధ్య కొంత గ్యాప్‌ వచ్చిన సంగతి నిజమేనని అయితే సమస్య అయిపోయిన తర్వాత కూడా భూతద్దంలో చూపిస్తూ మాట్లాడటం సరికాదని అన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం జగన్‌ చిన్నాన్న వైయస్‌ వివేకా హత్యకేసులో కూడా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. హత్యకు సంబంధం లేని పేర్ల గురించి మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కోసమే చెత్తపై రోజుకు రూపాయి, రెండ్రూపాయలు వసూలు చేస్తున్నామని కానీ, ప్రజలను దోచుకుతింటున్నట్టు కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని తామ ఎక్కడా చెప్పలేదని బొత్స అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటి స్థలం, నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో రాజీ పడకూడదని జగన్‌ చెప్పారని తెలిపారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, ఏదోఒకలా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పీఆర్సీ విషయంలో కూడా ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు భావించారని కానీ ఉద్యోగులు వారి తప్పును తెలుసుకున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img