Friday, May 17, 2024
Friday, May 17, 2024
Homeవిజయనగరం

విజయనగరం

సిటీయూలో పీజీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల

విశాలాంధ్ర విజయనగరం రూరల్ : విజయనగరంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వవివిధ పోస్ట్ గ్రాడ్యూయేట్ ప్రోగ్రామ్స్ అయిన 1. ఎమ్మెస్సీ కెమిస్త్రీ, 2. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, 3. ఎమ్మే...

ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయన్న నిర్లక్ష్యం వద్దు

విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం,...

ఫలితాలు పునరావృతం : చిన్నశ్రీను

విశాలాంధ్ర విజయనగరం : రాష్ట్రంలోను, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఫలితాలు పునరావృతం అవుతాయని వైసీపీ కో ఆర్డినేటర్, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు....

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఫోర్ట్ సిటీ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : సోమవారం విడుదల చేసిన సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఫోర్ట్ సిటీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారు.సీపాన తీక్షణ 500 మార్కులకు 485 మార్కులతో...

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కోలగట్ల కుటుంబ సభ్యులు

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం పట్టణంలో వినాయక నగర్ వద్ద ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, సతీమణి రమణి, కూతురు డిప్యూటీ మేయర్ శ్రావణీలు...

ఓటు హక్కును ఉపయోగించుకున్న జిల్లా ఎస్పీ ఎం దీపిక

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ మే 13న విజయనగరం పట్టణం తోటపాలెం ఎం.ఎస్.ఎన్. కళాశాలలోని పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతోపాటు క్యూ లైనులో నిలబడి, తమ ఓటు...

ఓటు హక్కును ఉపయోగించుకున్న జిల్లా ఎస్పీ ఎం దీపిక

విశాలాంధ్ర - విజయనగరం టౌన్ : జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ మే 13న విజయనగరం పట్టణం తోటపాలెం ఎం.ఎస్.ఎన్. కళాశాలలోని పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతోపాటు క్యూ లైనులో నిలబడి, తమ...

ఇలాంటి నీరు తాగి అనారోగ్యాలకు గురైతే బాధ్యులు ఎవరు….?

(విజయనగరం జిల్లా) రాజాం : రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఈ వేసవికాలంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. కారణాలు ఏవైనా సరే రోజు విడిచి రోజు నీరు వస్తుంది ఆ వచ్చిన...

29 న జాతీయ లోక్ అదాలత్

విశాలాంధ్ర- రాజాం : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి మరియు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ, శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు రాజాం కోర్ట్ ఆవరణలో తేది 29-06-2024...

పేరుకే అభ్యర్థులు, ప్రచారాలు లేవు పర్యటనలు లేవు

విశాలాంధ్ర-రాజాం : విజయనగరం జిల్లా రాజాం (ఎస్సీ) నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పదిమంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఖరారు అయ్యారు. కాని ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, కూటమి పార్టీలైన బిజెపి, తెలుగుదేశం,...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img