Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

లఖింపూర్‌ ఖేరీ ఘటన : మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం


లఖింపూర్‌ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది. ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్‌ కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు ఈ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img