రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు.పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికిపూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.