Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కోడిపందాల స్థావరంపై దాడి

విశాలాంధ్ర – గూడూరు : కృష్ణాజిల్లా , పోలీసు సూపరింటెండెట్, ఆదేశాల మేరకు మచిలీపట్నం డి.ఎస్.పి మాసూం భాషా, సీఐ వీరయ్య గౌడ్ పర్యవేక్షణలో గూడూరు ఎస్ ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో గూడూరు మండలం రాయవరం గ్రామం లో కోడిపందాల స్థావరంపై దాడి చేయగా పందెములు వేయుచున్న 5 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 12,670/- స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ రైట్ నందు గూడూరు ఏ ఎస్ ఐ వర్మ, పి సి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img