నేటి రాత్రి నుంచి రెండ్రోజులు రైల్వే రిజర్వేషన్ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనుండటంతో రైల్వే రిజర్వేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో చార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్ఎస్ ఎంక్వైరీ, టికెట్ రద్దు, చార్జీలు రీఫండ్ తదితర పీఆర్ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని తెలిపారు. రైశనివారం రాత్రి 11.45 నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. తిరిగి 22న రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ౖల్వే రిజర్వేషన్ సేవలు శనివారం రాత్రి 11.45 నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. తిరిగి 22న రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని, ఆయా సమయాల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్ చార్టులు, కరెంట్ బుకింగ్ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.