Friday, April 26, 2024
Friday, April 26, 2024

21న వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనం ఈ నెల 21న వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు
్ల వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం దక్షిణ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కేంద్రీకృతమైందని, శనివారం ఈశాన్య దిశగా కదలి అండమాన్‌కు సమీపంలో వాయు గుండంగా మారి ఈ నెల 21న తుఫానుగా మారనుందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో గంటలకు 50 కి.మీ. వేగంతో పెనుగాలలు వీస్తాయని, జాలర్లు చేపలవేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img