Friday, May 3, 2024
Friday, May 3, 2024

దిల్లీలో తగ్గిన కొవిడ్‌ కేసులు

: సత్యేంద్ర జైన్‌
దిల్లీలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని, పాజిటివిటీ రేటు 0.4 శాతంగా ఉందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ అన్నారు. ఆరు నెలల్లోపు ఏడు ఆసుప్రతుల్లో 6,800 కంటే ఎక్కువ ఐసీయూ పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇక సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి దశల వారీగా పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img