Friday, April 19, 2024
Friday, April 19, 2024

నీటికి కటకట

నీళ్ళు రాక ఎక్కిరిస్తున్నాము కుళాయిలు
ప్రజల వినియెాగనికి నీటి కొరత దహం కేకలు మిన్నంటుతున్నాయి

సిపిఐ నేత దమ్ము దర్గాబాబు

జలదంకి గట్టుపల్లి గ్రామంలొ దళిత వాడ తుార్పు వీదిలో కనీసం వాడుకోవాడనికి నీరు సరఫరా కాక ఇక్కట్లు పడుతున్నరని తాగు నీరు సరఫర చేయ్యాలని గట్టుపల్లి సచివాలయం సిబ్బందికి వినతి పత్రం సమర్పించిన సిపిఐ నేత దమ్ము దర్గాబాబు …గట్టుపల్లి దళిత వాడ తుార్పు వీదిలో వారం రోజుల నుండి తాగు నీరు రాక తీవ్ర సమస్యగా మారిందన్నారు తాగు నీరు రాక ప్రజలు నానఆవస్థులు పడుతున్నారు ప్రజల దహర్దీ నీటి అవసరాలు తీర్చీ లేని దుస్థితి నెలకొంది తాగు నీటి కొరతతో ప్రతి రోజు రోజు వారి కార్యకాళపాలు పుార్తి చేసుకొవటం కష్ట తరంగా మారింది స్థానిక ప్రజలు నీటి అవసరాలు తీరక కష్టాలు కడగండ్లను ఎదుర్కొంటున్నారు పశువులకు తాగు నిరు లేక అలమట్టిస్తున్నాయి పల్లె ప్రజల బ్రతుకుల్నీ అతలాకుతలం చేస్తున్నాయి చుక్క నీరు దొరక్క బిందేలు పట్టుకొని నీటి కేంద్రాల వైపు పరుగులు పెడితున్నారు నీరు సమృద్దిగా ఉన్న నీటి ఘోష తప్పటం లేదు పంచాయితీ బోర్లు ఉన్న చుక్క నీరు దొరకని పరిస్థితి ప్రజల దహర్థీ తీర్చలని ఎన్నో సార్లు విన్నవించిన గ్రామ సర్పంచ్ అదికారుల జాడ కన్పించటం లేదు తాగు నీరు రోజు వచ్చే పరిస్థితి లేదు నీటి కోసం కుాలీపనులు మానుకొని ఉండాల్సిన పరిస్థితి తాగు నీరు సరఫరా చేయకుండ నిర్లక్ష్యం చేస్తున్నారు తక్షణమే అదికారులు స్పందించి సమస్య పరిష్కారమయై దిశగా చొరవ చుాపాలని లేని యెడమ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చారించారు ..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img