Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఎన్నికల ప్రచారం ముగింపు ఈనెల 11న..

రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటశివరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: సార్వత్రిక ఎన్నికలు ఈనెల 13వ తేదీ ఉన్నందున, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవారు ఈనెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు తమ ప్రచారాన్ని ముగించాలని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో సాయంత్రం ఐదు తర్వాత ప్రచారాలను కొనసాగించరాదని, అలా కొనసాగిస్తే చర్యలు తీసుకోబడునని తెలిపారు. కావున ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నవారు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img