Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ బాలుర కళాశాల

విశాలాంధ్ర ధర్మవరం;; ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో బైపిసి గ్రూపులో జి. పవన్ కుమార్ 954/1000 మార్కులు సాధించగా, ఎంపీసీ నందు ఎం. లక్ష్మి కుమార్ 947/1000 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img