Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Wednesday, October 2, 2024
Wednesday, October 2, 2024

టీచ్ టూల్ పై శిక్షణా కార్యక్రమం.. డీఈవో మీనాక్షి దేవి

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ఎల్ సి కె పురం పురపాలక ఉన్నత పాఠశాలలో టీచ్ టూర్ అనే శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈవో మీనాక్షి దేవి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టీచ్ టూల్ అనే శిక్షణా కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు 9 రోజులు పాటు నిర్వహించబడును అని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి లో ఉన్న ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గురించి పలు విషయాలను సూచన లను తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యాశాఖ ఆదేశాల మేరకు తరగతి గదిలో అబ్జర్వేషన్ అనే కార్యక్రమం ద్వారా వారికి కేటాయించిన పాఠశాలల్లో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసి సదరు రిపోర్టును విద్యాశాఖకు పంపాలని వారు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం కూడా విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ రాంప్రసాద్, సుమన,సుధాకర్, జగదీష్, నాగభూషణం, వెంకటరాముడు, వెంకటరమణ, వెంకటాచలం, కార్యక్రమ నిర్వహణ అధికారి అబ్దుల్ మాలిక్, ఎం ఈ ఓ లు- రాజేశ్వరి దేవి,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img