: రేవంత్రెడ్డి
హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. ఏడేళ్లుగా లేనిది ఇప్పుడే దళితులు గుర్తొచ్చారా..? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ దళిత బంధు సభలో కేసీఆర్ ఒక్క నిజం చెప్పలేదన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా కేసీఆర్ మళ్లీ అబద్ధాలే చెప్పారన్నారు. దళితుడికి సీఎం పదవి ఏమైంది? అని కేసీఆర్ని ప్రశ్నించారు. దళితులకి మూడు ఎకరాల భూమి ఏమైందని నిలదీశారు.