Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

కు.ని.తో నలుగురు చనిపోవడం దురదృష్టకరం.. డీహెచ్‌ శ్రీనివాసరావు

రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించి నలుగురు చనిపోవడం దురదృష్టకరమని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. ఈఘటనపై ఆయన స్పందిస్తూ..ఈనెల 25వతేదీన చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్‌ అయ్యాయన్నారు. 34మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా%ౌౌ%వారిలో నలుగురు మహిళలు చనిపోయారన్నారు. మిగిలిన 30మందికి మళ్లీ టెస్టులు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img