Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పేదలకు మరింత చేరువలో వైద్యం..

పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు మంత్రి హరీశ్‌ రావు. హై టెక్‌ సిటీ మెడికవర్‌ ఆసుపత్రి లో ట్రు బీమ్‌ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెరుగైన వైద్యం ప్రజలకు అందించడం కార్పొరేట్‌, ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక ఛాలెంజ్‌ అన్నారు. కేన్సర్‌ అనేది చికిత్స ద్వారా తగ్గించే వ్యాధి అని తెలిపారు హరీశ్‌.ఎక్కువగా ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని కోరుతున్నా అని తెలిపిన హరీశ్‌%ౌౌ%చెల్లింపుల గురించి ఎలాంటి ఆందోళన వద్దు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందన్నారు. పేద వారి కోసం మనం ఆలోచన చేయాలని%ౌౌ%ప్రభుత్వం 11,440 కోట్లు ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తుందన్నారు. ఈనెల 15 న 8 మెడికల్‌ కాలేజీలు ఒకే రోజున ప్రారంభించు కోబోతున్నమన్నారు. క్యాథ్‌ ల్యాబ్‌ లు ఏర్పాటు చేసుకున్నాము. అదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌ లో ఏర్పాటు చేశామని చెప్పారు.మహబూబ్‌ నగర్‌, సిద్దిపేట లో త్వరలో క్యాథ్‌ ల్యాబ్స్‌ ప్రారంభించు కాబోతున్నామని తెలిపిన హరీశ్‌%ౌౌ%కార్పొరేట్‌ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ జరుగుతుందన్నారు. మానవత్వం తో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వాహకులను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img