Friday, May 3, 2024
Friday, May 3, 2024

మర్రి శశిధర్‌ రెడ్డికి మాణిక్కం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు..

బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డికి ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌.. లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. మర్రి శశిధర్‌ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మర్రి శశిధర్‌ రెడ్డి ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ పైన ఆరోపణలు చేశారు. నిరాదారమైన ఆరోపణలు చేసినందుకు మాణిక్కం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img