Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

హసన్‌ పల్లి ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్‌ పల్లి రోడ్డు ప్రమాదం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, స్పీకర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడి ఏరియా హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటన బాధాకరమని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు కవిత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img