Monday, May 20, 2024
Monday, May 20, 2024

నగరం సిగలో మరో ఫ్లైఓవర్‌

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట ఒవైసి జంక్షన్‌ లో నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. 80 కోట్లతో మూడు వరుసల రహదారిని 1.3 కి.మీ. మేర ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాత బస్తీకి వారధిగా పైవంతెన నిలవనుంది. ముఖ్యంగా పాత బస్తీ నుంచి ఎల్బీనగర్‌ వైపు ట్రాఫిక్‌ కష్టాలు తొలగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్‌, స్థానిక ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ,మహమూద్‌ అలీ,ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img