Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మధుబని రైల్వే స్టేషన్‌లో రైలులో మంటలు

బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.ఆగి ఉన్న రైల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అన్ని బోగీలకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, కూలీలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img