Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉక్రెయిన్‌లోని భారతీయులను వేగంగా రప్పించాలని సుప్రీంలో పిల్‌

రష్యా సైనిక చర్యకు దిగిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వేగంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీనియర్‌ న్యాయవాది విశాల్‌ తీవారీ తన పిల్‌లో కోరారు. తన పిటిషన్‌పై సత్వరమే విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img