Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇలా వండితే….పిల్లలు ఎలా తింటారు…
రుచికరమైనభోజనం పెట్టాల్సిందే…

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా విద్యాశాఖదికారి గంగాభవాని

విశాలాంధ్ర చాట్రాయి: మధ్యాహ్న భోజనం ఇలా వండితే పిల్లలు ఎలా తింటారు, రుచికరమైన బోజనం పెట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విధ్యాశాఖదికారి గంగాభవాని హెచ్చరించారు. ఎండిఓ తనిఖీలో నిగ్గు తేలిన నిజాలు అనే శీర్షికతో విశాలాంధ్ర కధనం ప్రచురించిన విషయం తెలిసిందే. పతాక శీర్షిక వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం చాట్రాయి మండలం లోని 7 ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లోపాలను గమనించి ఎత్తి చూపించారు. మధ్యాహ్న భోజనంలో వండిన వంటకాలను పరిశీలించారు. చూడటానికే బాగోలేదని నాణ్యంగా లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. పలుచగా నీళ్ళలావుంటే చిన్న పిల్లలు ఎలా తింటారని ప్రశ్నించారు.ఎంఇఒ తో మాట్లాడుతూ పని పద్ధతులు ఖచ్చితంగా మారాల్సిందే నని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు బడి వదిలి బయట తిరగడానికేనా అని ప్రశ్నించారు.
ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎంఈఒ గా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. హై స్కూల్స్ తనిఖీలో పదో తరగతి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాదించేవిదంగా ఇప్పటినుండే కృషి చేయాలని సూచించారు. ఎపిసి శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img