Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

వత్సవాయిలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ క్లినిక్ సెంటర్

ఎన్టీఆర్ జిల్లా – వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయి గ్రామంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విలేజ్ క్లినిక్ ద్వారా గ్రామప్రజలకు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు…..అనంతరం రోగులకు ఉచిత మందులు పంపిణీ చేసినారు……. కార్యక్రమంలో వత్సవాయి గ్రామ సర్పంచ్ భూక్య సీతమ్మ, మండల జడ్పిటిసి సభ్యురాలుయేశపోగు దేవమణి, యేసపోగు శ్రీనివాసరావు, భూక్య రాజనాయక్, డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి షేక్ హిమాం సాహెబ్ మనోహర్ మరియు పంచాయతీ సిబ్బంది గ్రామ పరిధిలో ఆరోగ్య విషయమై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గ్రామ ప్రజలకు వివిధ రకాలైన పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులు ప్రజలకు ఇచ్చి ప్రజల ఆరోగ్యము, సంక్షేమానికే పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు ఉదయభాను కు కృతజ్ఞతలు తెలియజేశారు…… కావున మండల ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img