Monday, May 6, 2024
Monday, May 6, 2024

మంత్రి జోగి .రమేష్ పరామర్శ

విశాలాంధ్ర- గూడూరు: పెడన నియోజకవర్గ శాసనసభ్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి. రమేష్ కప్పలదొడ్డి గ్రామంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యక్కల. తిరుమలరావు భార్య వెంకటలక్ష్మి(45) ఇటీవలే స్వర్గస్తులైనారు. తిరుమల రావుకు ఇటీవల బైపాస్ సర్జరీ జరగటం. స్థానిక గ్రామ నాయకుల ద్వారా తెలుసుకొని శుక్రవారం మండల నాయకులు, గ్రామ నాయకులు తో కలిసి యక్కల. తిరుమలరావును వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని మంత్రి జోగి. రమేష్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img