Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి ని గెలిపించండి.

టిడిపి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని పట్టభధ్రులను,టీచర్స్ లను టిడిపి మాజి ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అభ్యర్థించారు.గురువారం గుంతకల్లు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ గౌడ్ ,టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ కిృష్ణ రెడ్డి, తలారి మస్తానప్ప,కౌన్సిలర్ గుడ్ ఫిటింగ్ ఆంజనేయులు, పులికొండ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img