Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

85 శాతం ప్రజా మద్దతు

సంక్షేమ పథకాలతోనే మా విజయం
గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో 85 శాతం ప్రజలు మద్దతు పలికారని జగనన్న మా భవిష్యత్తు సర్వేలో తేలిందని రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలే మా విజయానికి ధైర్యమని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవయ్యా అని అందువల్లే ఈరోజు జగనన్న మా భవిష్యత్తు సర్వేలో 85 శాతం ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు.నియోజకవర్గంలో ప్రధానమైన నీటి సమస్య తీర్చేందుకు గుత్తి పట్టణంలో 170 కోట్లతో పనులు చేపట్టామని త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. అదేవిధంగా పామిడి మండలంలో డ్రైనేజీలు, సిసి రోడ్లు అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా గుంతకల్లులో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణానికి నిధులు సాంక్షన్ చేపించామని తెలిపారు. అదే విధంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చేసామన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు పట్టణంలో సమస్య లేకుండా చేశామని తెలిపారు. జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇల్లులు శర వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.మండలంలో పిల్ల కాలువలకు రైతుల నుండి భూమిని సేకరిస్తున్నామని అందుకు రైతులు సహకరిస్తే సకాలంలో పిల్ల కాలువలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజి మున్సిపాల్ చేర్మన్ రామలింగప్ప,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, వీర శైలి లింగాయత డైరెక్టర్ పాటిల్ యుగేందర్ రెడ్డి, మండల కన్వీనర్ వాల్మీకి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు ఎద్దుల శంకర్,మాజి మార్కెట్ యార్డ్ చేర్మన్ బీమలింగప్ప,గోవింద నాయక్, తిక్కస్వామి,నూర్ నిజామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img