Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ఏపీ గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఆర్పీ సిసోడియా ఇవాళ బాధ్యతలు చేపట్టారు.ఇటీవల జరిపిన సాధారణ బదిలీలలో భాగంగా రాజ్‌ భవన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా నియమితులయ్యారు.1991 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ కు చెందిన సిసోడియా ప్రస్తుతం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ గా కీలక బాధ్యతలలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img