Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అర్చకుల పై దాడి చేసిన వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి..

విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మ ల పై సోమవారం గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తీవ్రంగా ఖండించారు. అర్చకులను కాళ్ళతో తన్ని భౌతిక దాడి చేసిన వై.సి.పి. మాజీ కార్పొరేటర్ పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img