Friday, April 26, 2024
Friday, April 26, 2024

అన్నక్యాంటీన్ లో నిరుపేదలకు భోజన వసతి

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 82వరోజు లుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద శుక్రవారం నిరుపేదలకు మంచి రుచికరమైన పరిశుభ్రత గల భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శి సవితమ్మ శ్రీరాములు, శ్రీధర్ స్వామి, మూర్తి, కిష్టప్ప ,త్రివేంద్ర నాయుడు, మావుటూరు గోపాల్ మారుతి , వాసుదేవ రెడ్డి ,శివశంకర్ యాదవ్, మద్దిలేటి, మోహన్,రాము వెంకటేష్ నారాయణ స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img