Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈద్గా మైదానంలో పరిశుభ్రత పనులు

విశాలాంధ్ర -ఉరవకొండ: ముస్లింల పవిత్ర పర్వదినం రంజాన్ పురస్కరించుకొని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం పరిశుభ్రత పనులు చేపట్టారు.ఈద్గా వెళ్లే దారి,ఆ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలు,కంప చెట్లు పెరగడంతో వాటిని తొలగించాలని సర్పంచ్ లలితను,ఈఓ గౌస్ కు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేశారు.వారి విజ్ఞప్తి మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది పరిశుభ్రత పనులు చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img