Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గర్భిణీలందరు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

విశాలాంధ్ర =పెనుకొండ : పెనుకొండ మండల పరిధిలోని గుట్టురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మరియు సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు తెదేపా రాష్టకార్యనిర్వహక కార్యదర్శి
ఎస్ ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సవితమ్మ మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం మరియు భోజన వసతి కల్పించిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆమెతో పాటు ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్లు నర్సులు ఆశా వర్కర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img