Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ శాఖా గ్రంధాలయమును గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ ఎం ఉమా మోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు గ్రంథాలయంలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ మాజీ అధ్యక్షులు ఎల్ ఎం మోహన్ రెడ్డి పెనుకొండ గ్రంథాలయ అధికారి మహబూబ్ భాషా గ్రంథాలయ పాఠకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img