Friday, April 26, 2024
Friday, April 26, 2024

పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న సవితమ్మ కార్యాలయం నందు 5 రూపాయలకే 53 వరోజులుగా ఎన్టీఆర్ అన్నా క్యాశీటీన్ వద్ద భోజనం ఏర్పాటుచేసిన తెలుగుదేశంపార్టీ రాష్ట్రకార్యనిర్వహకకార్యదర్శిసవితమ్మ ఆమె పేద ప్రజల కోసం తన సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం బీదలకు రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పేదవారికి కుడు గుడ్డ గూడు అనే నినాదాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు మార్గ నిర్దేశం లో నడుస్తూ పేదల కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అని నాయకులు కార్యకర్తలు అంటున్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, సర్పంచ్ శ్రీనివాసులు,మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, ప్రసాద్ ,వాసుదేవ రెడ్డి , శ్రీరామ్ యాదవ్ ,త్రివేంద్ర , సుబ్రహ్మణ్యం, సానిపల్లి వెంకటేశులు, రవి,మారుతి, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img